Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెహ్రూ జూపార్కులో ఉమ్మి వేస్తే రూ.1000 ఫైన్

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (06:44 IST)
హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ఈనెల 6 నుంచి తెరుచుకోనుంది. లాక్ డౌన్ తో మార్చ్ 15న మూతబడ్డ జూపార్కు ను తిరిగి అక్టోబర్ 6 నుంచి తెరవనున్నట్లు అధికారులు తెలిపారు.

సందర్శకులు మాస్క్ ధరించాలని, లేకుంటే లోపలికి అనుమతించమన్నారు. ప్రతి ఒక్కరూ 6 అడుగుల దూరం పాటించాలన్నారు.

వృద్ధులు, 10 ఏళ్ల లోపు పిల్లలు రాకూడదని  చెప్పారు. జూపార్కు లో ఎవరైనా ఉమ్మి వేస్తే రూ.1000 జరిమానా వేస్తామని హెచ్చరించారు.

కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం కఠిన చర్యలు చేపడుతున్నామన్నారు. మనుషులతో పాటు తమకు జూలోని జంతువంల సంరక్షణ కూడా తమకు ముఖ్యమేనని అధికారులు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments