Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద రైతుల మహాధర్నా

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (11:04 IST)
వరికి కనీస మద్దతు ధర కల్పించాలని, మూడు వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసేలా పార్లమెంట్ ఉభయసభల్లో తొలి రోజునే తీర్మానం చేయాలన్న ప్రధాన డిమాండ్లతో అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటి గురువారం ఢిల్లీ సరిహద్దుల్లో మహాధర్నా చేయనుంది. ఈ మహాధర్నా భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగనుంది. 
 
ఇదే అంశంపై అ సంస్థ అధికార ప్రతినిధి కాకేష్ తికాయత్ మాట్లాడుతూ, అఖిల భారత్ రైతు పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద గురువారం మహాధర్నా సాగుతుందన్నారు. 
 
వరి ధాన్యానికి కనీస మద్దతు ధర చట్ట సాధన, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, రైతులపై పెట్టిన అక్రమ కేసుల ఎత్తివేత, ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించి, శాశ్వత ఉపాధి కల్పించాలని, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పించాలన్నవి తమ ప్రధాన డిమాండ్లు అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments