Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద రైతుల మహాధర్నా

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (11:04 IST)
వరికి కనీస మద్దతు ధర కల్పించాలని, మూడు వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసేలా పార్లమెంట్ ఉభయసభల్లో తొలి రోజునే తీర్మానం చేయాలన్న ప్రధాన డిమాండ్లతో అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటి గురువారం ఢిల్లీ సరిహద్దుల్లో మహాధర్నా చేయనుంది. ఈ మహాధర్నా భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగనుంది. 
 
ఇదే అంశంపై అ సంస్థ అధికార ప్రతినిధి కాకేష్ తికాయత్ మాట్లాడుతూ, అఖిల భారత్ రైతు పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద గురువారం మహాధర్నా సాగుతుందన్నారు. 
 
వరి ధాన్యానికి కనీస మద్దతు ధర చట్ట సాధన, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, రైతులపై పెట్టిన అక్రమ కేసుల ఎత్తివేత, ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించి, శాశ్వత ఉపాధి కల్పించాలని, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పించాలన్నవి తమ ప్రధాన డిమాండ్లు అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments