ఉస్మానియా యూనివర్శిటీలో నకిలీ సర్టిఫికేట్ల కలకలం

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (19:57 IST)
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నకిలీ సర్టిఫికేట్ల కలకలం చెలరేగింది. తెలంగాణ రాష్ట్రంలోనేకాకుండా దేశంలో ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇపుడు ఈ వర్శిటీలో నకిలీ సర్టిఫికేట్ల కలకలం చెలరేగింది. ఈ ఘటనపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌కు ఓయూ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఈ వర్శిటీకి చెందిన నకిలీ సర్టిఫికేట్లతో అమెరికాలో చదువుతున్న ముద్దం స్వామిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
కన్సల్టేషన్, ఎడ్యుకేషన్, ఇనిస్టిట్యూట్ అడ్డాగా ఈ దందా సాగుతుందని సీపీ దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లారు. ఈ ఫిర్యాదుతో సహా తగిన ఆధారాలను వారు సీపీకి అందజేశారు. పైగా, ఇలా ఎంతో మంది నకిలీ సర్టిఫికేట్లు పొందారో సమగ్ర విచారణ జరపాలని విద్యార్థి సంఘాల నేతలు కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nikhil: స్వయంభూ విఎఫ్.ఎక్స్. టెక్నీషియన్లను పర్యవేక్షించిన నిఖిల్, సెంథిల్

Venkatesh Iyer: అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చిన క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్

Allu Arjun: అల్లు అర్జున్ శక్తిమాన్‌గా చేస్తున్నాడా?

Sandhigdham: సందిగ్ధం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది : పార్ధసారథి

అవి నా ఫోటోలు కాదు.. ఏఐ సృష్టించిన చిత్రాలు.. రుక్మిణి వసంత్

తర్వాతి కథనం
Show comments