Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళిత బంధు ఒక బోగస్ - ఈటెల ఫైర్

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (19:18 IST)
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు సస్పెండైన బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. 
 
అయితే ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ మాట్లాడుతూ.. మోసపూరిత బడ్జెట్ ఇది అని మండిపడ్డారు. దళిత బంధు ఒక బోగస్ అని వెల్లడించారు. 90 శాతం దళిత బంధును పూర్తిస్థాయిలో వాడుకున్న కుటుంబం లేదని, ఒక్క కుటుంబం 10 లక్షల విలువ ఆధారిత వాడుకోలేదన్నారు.
 
ఈ పథకం కింద కేవలం 2-3 లక్షలతో సరిపెడుతున్నారని ఈటెల ఫైర్ అయ్యారు. హుజురాబాద్‌లో అదే జరిగిందని, రాష్ట్రంలో లిక్కర్ ఆదాయం 37,220 కోట్లకు చేరిందని, తాగడానికి బానిసలను చేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
మంచినీటి పథకానికి 19 వేల కోట్లు అని, మిషన్ కాకతీయ 6 వేల కోట్లు అని, నీతి ఆయోగ్ నిధులు కేంద్రం ఇవ్వలేమని చెప్పిన మళ్ళీ రాష్ట్ర బడ్జెట్‌లో పెట్టారని ఈటెల విమర్శించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి లోకి అడుగుపెట్టిన అక్షయ్ ఖన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments