Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళిత బంధు ఒక బోగస్ - ఈటెల ఫైర్

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (19:18 IST)
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు సస్పెండైన బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. 
 
అయితే ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ మాట్లాడుతూ.. మోసపూరిత బడ్జెట్ ఇది అని మండిపడ్డారు. దళిత బంధు ఒక బోగస్ అని వెల్లడించారు. 90 శాతం దళిత బంధును పూర్తిస్థాయిలో వాడుకున్న కుటుంబం లేదని, ఒక్క కుటుంబం 10 లక్షల విలువ ఆధారిత వాడుకోలేదన్నారు.
 
ఈ పథకం కింద కేవలం 2-3 లక్షలతో సరిపెడుతున్నారని ఈటెల ఫైర్ అయ్యారు. హుజురాబాద్‌లో అదే జరిగిందని, రాష్ట్రంలో లిక్కర్ ఆదాయం 37,220 కోట్లకు చేరిందని, తాగడానికి బానిసలను చేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
మంచినీటి పథకానికి 19 వేల కోట్లు అని, మిషన్ కాకతీయ 6 వేల కోట్లు అని, నీతి ఆయోగ్ నిధులు కేంద్రం ఇవ్వలేమని చెప్పిన మళ్ళీ రాష్ట్ర బడ్జెట్‌లో పెట్టారని ఈటెల విమర్శించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments