Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ సోకిందన్న భయంతో ఇద్దరు వృద్ధ దంపతులు ఆత్మహత్య

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (18:15 IST)
కరోనావైరస్ సోకిందని భయంతో ఇద్దరు వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
 
ఖైరతాబాద్ రాజేంద్ర నగర్ స్ట్రీట్ నెబరు 3లో వృద్ధ దంపతులు వెంకటేశ్వర నాయుడు, భార్య లక్ష్మీ నివాసం ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా కరోనావైరస్ లక్షణాలు కనిపించడంతో శీతల పానీయంలో పురుగుల మందు కలుపుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పలువురుని కంటతడి పెట్టిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments