Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పతాగి మైనర్ బాలికపై అత్యాచారం చేసిన మైనర్లు...

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (14:25 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్​కర్నూల్ జిల్లాలో ఇద్దరు మైనర్లు తప్పతాగి ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ మైనర్ బాలిక అత్యాచార ఘటనపై విచారణ మొదలైంది. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టారు. ఇద్దరు బాలురు... ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆ దృశ్యాల్ని సెల్​ఫోన్​లో చిత్రీకరించినట్లుగా ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నాగర్​కర్నూల్ జిల్లాలో సంచలనం రేపిన మైనర్ బాలిక అత్యాచార ఘటనపై విచారణ ప్రారంభమైంది. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ అధికారులు విచారణ మొదలుపెట్టారు. జిల్లాలోని లింగాలలో డిసెంబర్ 31న తప్పతాగి ఇద్దరు మైనర్ బాలురు.. ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడినట్లుగా సామాజిక మాధ్యమాల్లో మొదట వార్తలు వచ్చాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments