Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి వేడుకల్లో అపశృతి... 30 మందికి గాయాలు - ఐదుగురి పరిస్థితి విషమం

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2022 (11:09 IST)
దీపావళి పండుగ రోజున హైదరాబాద్ నగరంలో విషాద సంఘటనలు సంభవించాయి. పలుప్రాంతాల్లో బాణాసంచా పేలుళ్ళ కారణంగా జరిగిన అగ్నిప్రమాదాల్లో 30మంది వరకు గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా వుంది. దీంతో అనేక మంది క్షతగాత్రులు ఆస్పత్రులకు క్యూ కట్టారు. సరోజనీదేవి కంటి ఆస్పత్రికి పలువురు క్షతగాత్రులను తరలించారు. 
 
గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో వీరిలో ముగ్గురిని మరో ఆస్పత్రికి తరలించినట్టు వారు వెల్లడించారు. గాయపడినవారిలో చిన్నారులో అధికంగా ఉన్నట్టు తెలిపారు. మరోవైపు, ఉస్మానియా ఆస్పత్రిలో కూడా 20 మంది వరకు గాయపడ్డారు. వాళ్లకి ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి ఇంటికి పంపించినట్టు వైద్యులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments