Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ ఎఫెక్ట్.. హైదరాబాద్ చివర్లో 4 పెట్రోలింగ్ వాహనాలు

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (08:45 IST)
దిశ ఘటన తర్వాత హైవేలపై భారీ  భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు. హైవేలపై ఎప్పటి కప్పుడు నిఘా కొనసాగించేలా పెట్రోలింగ్‌ వాహనాలను ప్రవేశపెట్టారు.

హైదరాబాద్ శంషాబాద్‌ నుంచి షాద్‌నగర్‌ వరకు పెట్రోలింగ్‌ కోసం 4 పోలీస్‌ వాహనాలను సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ గురువారం ప్రారంభించారు. నాలుగు పెట్రోలింగ్‌ వాహనాలతో శంషాబాద్‌ నుంచి షాద్‌నగర్‌ మార్గంలో 24 గంటల గస్తీ ఉంటుందని తెలిపారు.

ఇంకా హైవేపై ప్రమాదాలు జరిగితే…వెంటనే స్పందించేందుకు ఇవి ఉపయోగపడుతాయని తెలిపారు. గాయపడిన వారిని త్వరగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేందుకు అవకాశముందన్నారు. హైవే పెట్రోలింగ్‌ నిర్వహించే గస్తీ టీంలకు కార్పోరేట్‌ ఆస్పత్రిలో ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలిపారు. హైవేపై ప్రమాదాలు ఆరికట్టే ఉద్దేశంతోనే ఈ వాహనాలు ప్రవేశపెట్టామన్నారు.
 
ఎవరికి ఇబ్బందులు కలిగినా వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని విజ్ఞప్తి సీపీ సజ్జనార్‌ చేశారు. త్వరలోనే బాలానగర్‌, మొయినాబాద్‌ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ వాహానాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments