Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీన్మార్ మల్లన్నపై ఇన్ని కేసులా : హైకోర్టు ప్రశ్న

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (14:53 IST)
తీన్మార్ మల్లన్నపై ఒకే ఒక్క కారణంతో పలు కేసులు నమోదు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మల్లన్న సతీమణి మాతమ్మ వేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ చేసిన న్యాయ స్థానం.. మల్లన్నపై ఒకే కారణంతో పలు కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించింది. 
 
తెలంగాణలో మల్లన్నను అరెస్ట్ చేయాలన్న, మరో కేసు నమోదు చేయాలన్నా డీజీపీ అనుమతి తప్పనిసరి అని చెప్పింది. డీజీపీ పర్యవేక్షణలోనే విచారణ జరగాలన్న న్యాయస్థానం.. కేసు నమోదు చేసిన తర్వాత  41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చాకే విచారణ చేయాలని సూచించింది. 
 
మల్లన్నపై ఉన్న 35 కేసులపై వాదనలు వినిపించిన న్యాయవాది దిలీప్ సుంకర బెయిల్ పిటిషన్‌పై మంగళవారం మరోసారి వాదనలు వినిపించునున్నారు మల్లన్న తరుపు న్యాయవాది. ఇది తీన్మార్ మల్లన్నకు స్వల్ప ఊరట లభించినట్టే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments