Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్‌కు తోడైన మిత్రపక్ష వ్యాధులు, ఏమిటో తెలుసా?

Webdunia
బుధవారం, 29 జులై 2020 (16:43 IST)
ఒక ప్రక్క కరోనా అందర్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. దీనికితోడు మరో ప్రక్క సీజనల్ వ్యాధులు కూడా మానవాళిని వెంటాడుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డెంగీ డేంజర్ బెల్ మోగిస్తుంటే, మరోప్రక్క విష జ్వరాలు పంజా విసురుతున్నాయి.
 
దీంతో జనం భయంతో కృంగిపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విష జ్వరాలు ప్రస్తుతం తాండవమాడుతున్నాయి. కరోనాకు తోడుగా డెంగీ, టైఫాయిడ్, చికెన్ గున్యా, మలేరియా వంటి వ్యాధులతో జనాలు మంచాన పడుతున్నారు.
 
ఒక్క నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 23 డెంగీ కేసులు నమోదు కాగా ఓ చికెన్ గున్యా కేసు కూడా నమోదైంది. ఇక మలేరియా, టైపాయిడ్ వంటి జ్వరాలు వస్తుండటంతో జనాలు హాస్పిటల్లో క్యూ కడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments