Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్‌కు తోడైన మిత్రపక్ష వ్యాధులు, ఏమిటో తెలుసా?

Webdunia
బుధవారం, 29 జులై 2020 (16:43 IST)
ఒక ప్రక్క కరోనా అందర్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. దీనికితోడు మరో ప్రక్క సీజనల్ వ్యాధులు కూడా మానవాళిని వెంటాడుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డెంగీ డేంజర్ బెల్ మోగిస్తుంటే, మరోప్రక్క విష జ్వరాలు పంజా విసురుతున్నాయి.
 
దీంతో జనం భయంతో కృంగిపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విష జ్వరాలు ప్రస్తుతం తాండవమాడుతున్నాయి. కరోనాకు తోడుగా డెంగీ, టైఫాయిడ్, చికెన్ గున్యా, మలేరియా వంటి వ్యాధులతో జనాలు మంచాన పడుతున్నారు.
 
ఒక్క నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 23 డెంగీ కేసులు నమోదు కాగా ఓ చికెన్ గున్యా కేసు కూడా నమోదైంది. ఇక మలేరియా, టైపాయిడ్ వంటి జ్వరాలు వస్తుండటంతో జనాలు హాస్పిటల్లో క్యూ కడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments