Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్‌కు తోడైన మిత్రపక్ష వ్యాధులు, ఏమిటో తెలుసా?

Webdunia
బుధవారం, 29 జులై 2020 (16:43 IST)
ఒక ప్రక్క కరోనా అందర్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. దీనికితోడు మరో ప్రక్క సీజనల్ వ్యాధులు కూడా మానవాళిని వెంటాడుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డెంగీ డేంజర్ బెల్ మోగిస్తుంటే, మరోప్రక్క విష జ్వరాలు పంజా విసురుతున్నాయి.
 
దీంతో జనం భయంతో కృంగిపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విష జ్వరాలు ప్రస్తుతం తాండవమాడుతున్నాయి. కరోనాకు తోడుగా డెంగీ, టైఫాయిడ్, చికెన్ గున్యా, మలేరియా వంటి వ్యాధులతో జనాలు మంచాన పడుతున్నారు.
 
ఒక్క నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 23 డెంగీ కేసులు నమోదు కాగా ఓ చికెన్ గున్యా కేసు కూడా నమోదైంది. ఇక మలేరియా, టైపాయిడ్ వంటి జ్వరాలు వస్తుండటంతో జనాలు హాస్పిటల్లో క్యూ కడుతున్నారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments