Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంబులెన్సులో కరోనా బాధితురాలు డెలివరీ

Webdunia
బుధవారం, 29 జులై 2020 (16:36 IST)
కరోనా బారిన పడిన నిండు గర్భిణిని వైద్యం నిమిత్తం 108 వాహనంలో హైదరాబాదు ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మార్గమధ్యమంలోనే పురుడు పోసుకున్నది. ఈ ఘటన గురించి 108 సిబ్బంది తెలిపిన వివరాల మేరకు, కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన ఓ మహిళ 9 నెలల నిండు గర్భిణి. కాగా ఆమెకు కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‍గా నిర్ధారణయ్యింది.
 
దీంతో వైద్యులు ఆ మహిళను డెలివరి కోసం ప్రత్యేక జాగ్రత్త నిమిత్తం హైదరాబాదు తరలించేందుకు నుంగనూరుకు చెందిన 108 సిబ్బందికి ప్రయత్నించారు. ఆంబులెన్స్‌లో తరలిస్తున్న సందర్భంలో మహిళకు మార్గమద్యమంలో పురిటి నొప్పి మొదలయ్యింది. సరిగ్గా మేడ్చల్ శామీర్ పేట వద్దకు చేరుకోగా ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి.
 
దీంతో 108 సిబ్బంది ఆంబులెన్స్ లోనే ఆమెకు డెలివరి చేయగా ఆమె పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆ తర్వాత శిశువు, తల్లిని అదే వాహనంలో హైదరాబాదుకు తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments