తెలంగాణలో పెరిగిపోతున్న డెంగ్యూ కేసులు

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (16:27 IST)
తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ఆగస్టు నెలలో రోజుకు సగటున వంద మందికి పైగా దీని బారిన పడ్డట్లు వైద్యశాఖ వెల్లడించింది. వర్షాల కారణంగా దోమలు నీటిలో వాసం చేయడం ద్వారా డెంగీ కేసులు పెరిగిపోతున్నాయని వైద్యులు చెప్తున్నారు. 
 
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డెంగీ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఒకే వారంలో 120 డెంగీ కేసులు నమోదయ్యాయి. 
 
రాష్ట్రవ్యాప్తంగా 182 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రతపై సరైన అవగాహన లేకపోవడం, సరైన చికిత్సలు తీసుకోకపోవడం ఇందుకు కారణమని వైద్యులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments