Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుడ్ కావాలంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి: చేయగానే రూ. 70 వేలు మాయం

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (10:19 IST)
హైదరాబాదులో ఓ వ్యక్తి ఆన్ లైన్ మోసగాళ్ల దెబ్బకి రూ. 70 వేలు మోసపోయాడు. ఓ ఆన్లైన్ యాప్ నుంచి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. కొద్దిసేపటికి అతడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీకు ఓ లింక్ పంపామనీ, ఆ లింక్ పైన క్లిక్ చేస్తేనే ఫుడ్ ఆర్డర్ తీసుకుంటామని చెప్పారు.
 
వాళ్లు చెప్పిన విధంగానే అతడు ఆ లింక్ పైన క్లిక్ చేశాడు. అంతే.. క్షణాల్లో రూ. 70 వేలు అతడి ఖాతా నుంచి డెబిట్ అయిపోయాయి. తన ఖాతా నుంచి డబ్బులు డెబిట్ కాగానే వెంటనే అతడు తనకు వచ్చిన ఫోన్ కాల్‌కి ఫోన్ చేసాడు. ఐతే మోసగాళ్లు ఫోన్ స్విచాఫ్ చేసేశారు. దీనితో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments