Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుడ్ కావాలంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి: చేయగానే రూ. 70 వేలు మాయం

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (10:19 IST)
హైదరాబాదులో ఓ వ్యక్తి ఆన్ లైన్ మోసగాళ్ల దెబ్బకి రూ. 70 వేలు మోసపోయాడు. ఓ ఆన్లైన్ యాప్ నుంచి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. కొద్దిసేపటికి అతడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీకు ఓ లింక్ పంపామనీ, ఆ లింక్ పైన క్లిక్ చేస్తేనే ఫుడ్ ఆర్డర్ తీసుకుంటామని చెప్పారు.
 
వాళ్లు చెప్పిన విధంగానే అతడు ఆ లింక్ పైన క్లిక్ చేశాడు. అంతే.. క్షణాల్లో రూ. 70 వేలు అతడి ఖాతా నుంచి డెబిట్ అయిపోయాయి. తన ఖాతా నుంచి డబ్బులు డెబిట్ కాగానే వెంటనే అతడు తనకు వచ్చిన ఫోన్ కాల్‌కి ఫోన్ చేసాడు. ఐతే మోసగాళ్లు ఫోన్ స్విచాఫ్ చేసేశారు. దీనితో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం
Show comments