కరోనా కొత్త వేరియంట్.. తెలంగాణలో 25 డెల్టాక్రాన్ కేసులు

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (13:28 IST)
కరోనావైరస్ కొత్త వేరియంట్ల ప్రమాదం ఆందోళన కలిగిస్తోంది. భారతదేశంలోని వివిధ ప్రయోగశాలల్లో 568 కోవిడ్ సీక్వెన్‌లు దర్యాప్తులో ఉన్నాయి. 
 
డెల్టాక్రాన్‌గా పిలువబడే ఈ తరహా కేసులు తెలంగాణలో ఇప్పటివరకు 25 నమోదు కాగా, కర్ణాటకలో 221, తమిళనాడులో 90, మహారాష్ట్రలో 66, గుజరాత్లో 33, పశ్చిమ బెంగాల్లో 32, న్యూఢిల్లీలో 20 కేసులు నమోదయ్యాయి. 
 
ఇప్పటికే దేశంలో 568 కోవిడ్ సీక్వెన్స్‌లలో డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల రీకాంబినెంట్ వైరస్ ఉనికిని సూచిస్తుంది, అంటే ఇది డెల్టా, ఒమిక్రాన్ రెండింటి యొక్క జన్యు అంశాలను కలిగి ఉంటుంది.
 
డెల్టా మరియు ఒమిక్రాన్ యొక్క పునఃసంయోగానికి పెరుగుతున్న ఆధారాలను కరోనావైరస్ నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయని సూచిస్తున్నాయి. 
 
అందుచేత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కరోనా మహమ్మారి అంతం కాదని గ్రహించడానికి ఇదే నిదర్శనమని హైదరాబాద్‌లోని ఆరోగ్య అధికారులు నొక్కి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments