Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కొత్త వేరియంట్.. తెలంగాణలో 25 డెల్టాక్రాన్ కేసులు

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (13:28 IST)
కరోనావైరస్ కొత్త వేరియంట్ల ప్రమాదం ఆందోళన కలిగిస్తోంది. భారతదేశంలోని వివిధ ప్రయోగశాలల్లో 568 కోవిడ్ సీక్వెన్‌లు దర్యాప్తులో ఉన్నాయి. 
 
డెల్టాక్రాన్‌గా పిలువబడే ఈ తరహా కేసులు తెలంగాణలో ఇప్పటివరకు 25 నమోదు కాగా, కర్ణాటకలో 221, తమిళనాడులో 90, మహారాష్ట్రలో 66, గుజరాత్లో 33, పశ్చిమ బెంగాల్లో 32, న్యూఢిల్లీలో 20 కేసులు నమోదయ్యాయి. 
 
ఇప్పటికే దేశంలో 568 కోవిడ్ సీక్వెన్స్‌లలో డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల రీకాంబినెంట్ వైరస్ ఉనికిని సూచిస్తుంది, అంటే ఇది డెల్టా, ఒమిక్రాన్ రెండింటి యొక్క జన్యు అంశాలను కలిగి ఉంటుంది.
 
డెల్టా మరియు ఒమిక్రాన్ యొక్క పునఃసంయోగానికి పెరుగుతున్న ఆధారాలను కరోనావైరస్ నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయని సూచిస్తున్నాయి. 
 
అందుచేత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కరోనా మహమ్మారి అంతం కాదని గ్రహించడానికి ఇదే నిదర్శనమని హైదరాబాద్‌లోని ఆరోగ్య అధికారులు నొక్కి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments