Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (13:38 IST)
తెలంగాణలో కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో కఠిన ఆంక్షలు విధించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధం అవుతుంది. ఇప్పటికే విద్యా సంస్థలకు 30వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించేందుకు సమాలోచనలు చేస్తోంది. రాత్రి 9 గంటల నుంచి కర్ఫ్యూ అమలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్‌లో ఆంక్షలు అమలు చేయాలని భావిస్తోంది. 
 
ఇప్పటికే రాష్ట్రంలో కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వైరస్ బారిన పడ్డారు. దీనికి తోడు ఒమిక్రాన్ కేసులు సైతం భారీగానే పెరుగుతున్నాయి. ప్రజలు కరోనా నిబంధనలు పట్టించుకోకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయన్న భావం ప్రభుత్వం వర్గాల్లో వ్యక్తమవుతోంది. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments