Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లా జల్లికట్టు పోటీల్లో 30 మందికి గాయాలు

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (13:16 IST)
తమిళనాడు రాష్ట్ర సరిహద్దు జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో ప్రజలు చాలా మేరకు తమిళ సంప్రదాయాన్ని అనుసరిస్తుంటారు. దీంతో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇక్కడ తమిళ ప్రజల సాహస క్రీడ అయిన జల్లికట్టు పోటీలను చిత్తూరు జిల్లాలో చంద్రగిరి మండలంతో పాటు పలు ప్రాంతాల్లో నిర్వహించారు. 
 
రాష్ట్రంలో కరోనా ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ ఈ పోటీలను అధికార పార్టీ నేతల అండతే యధేచ్చగా నిర్వహించారు. ముఖ్యగా, పశువుల పండుగ అయిన కనుమ పండుగ రోజున చిత్తూరు జిల్లాతోపాటు పొరుగున ఉన్న నెల్లూరు, కడప జిల్లాల నుంచి వచ్చిన వారితోపాటు వందలాది మంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
 
వీరంతా యధేచ్చగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు. ఈ పోటీల్లో దాదాపు 30 మంది వరకు గాయపడ్డారు. అలాగే, ఈ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గుండుపల్లిలో కూడా ఈ జల్లికట్టు పోటీలు జరిగాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

Raviteja: రవితేజ మాస్ జాతర విడుదల ఆలస్యమవుతుందా?

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments