Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్జియా ఎయిర్‌పోర్టులో స్పృహ కోల్పోయిన తెలుగమ్మాయి... ఎందుకని?

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (12:37 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి చెందిన వెంకటేష్ సరిత దంపతుల కూతురు శివాణి పై చదువుల కోసం జార్జియా దేశం వెళ్ళింది. కళాశాలకు బస్సులో వెళుతున్న సమయంలో ఒకసారి వాంతి చెసుకొని అపార్మరక స్థితిలో వెళ్ళింది. అది గమంచిన తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. 
 
వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ బ్రెయిన్‌లో బ్లెడ్ గడ్డకట్టింది విద్యార్థుల తెలపడంతో వెంటనే శివాణి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కూతురు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసుకొని జార్జియా నుంచి కూతురు రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 
 
జార్జియా నుంచి వచ్చే సమయంలో ఎయిర్ ఫోర్ట్ సబ్బంది చివరి నిమిషంలో శివాణి ప్రయాణించేందుకు నిరాకరించారు. ప్రాణాపాయం ఉన్న కూతురు శివాణి ఇండియా రావడానికి అన్ని ఏర్పాట్లు చేసి చివరి నిమిషంలో రాకుండా అడ్డుకోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments