Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్జియా ఎయిర్‌పోర్టులో స్పృహ కోల్పోయిన తెలుగమ్మాయి... ఎందుకని?

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (12:37 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి చెందిన వెంకటేష్ సరిత దంపతుల కూతురు శివాణి పై చదువుల కోసం జార్జియా దేశం వెళ్ళింది. కళాశాలకు బస్సులో వెళుతున్న సమయంలో ఒకసారి వాంతి చెసుకొని అపార్మరక స్థితిలో వెళ్ళింది. అది గమంచిన తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. 
 
వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ బ్రెయిన్‌లో బ్లెడ్ గడ్డకట్టింది విద్యార్థుల తెలపడంతో వెంటనే శివాణి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కూతురు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసుకొని జార్జియా నుంచి కూతురు రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 
 
జార్జియా నుంచి వచ్చే సమయంలో ఎయిర్ ఫోర్ట్ సబ్బంది చివరి నిమిషంలో శివాణి ప్రయాణించేందుకు నిరాకరించారు. ప్రాణాపాయం ఉన్న కూతురు శివాణి ఇండియా రావడానికి అన్ని ఏర్పాట్లు చేసి చివరి నిమిషంలో రాకుండా అడ్డుకోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments