Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలా మాస్కులు లేని రోజు మళ్లీ ఎప్పుడొస్తుందో? గణపతి విగ్రహాల తయారీపై కరోనావైరస్ తాకిడి

Webdunia
గురువారం, 16 జులై 2020 (11:22 IST)
గణపతి విగ్రహాలపై కరోనా తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. కరోనా భయంతో విగ్రహాలు అమ్ముడు పోతాయో లేదోనని చాలా చోట్ల విగ్రహాల తయారీ నిలిచిపోయింది. గణేశ్ ఉత్సవాలకు అనుమతి ఉంటుందో లేదోనన్న సందేహం నెలకొంటున్నది. పరిస్థితి ఇలా కొనసాగితే ఏడాది పాటు తాము కష్టాలు పడక తప్పవని కళాకారులు వాపోతున్నారు. వీటిపై  ఆధారపడి జీవనం కొనసాగించే కళాకారుల జీవన విధానం అగమ్యగోచరంగా మారింది.
 
బోనాల పండుగ తర్వాత అత్యంత వైభవంగా జరుపుకునేది వినాయక చవితి. దీంతో గణనాధుడు పది, పదకొండు రోజులు వీధివీధిన పూజలందుకుంటాడు. భక్తులు విభిన్న ఆకృతులలో విగ్రహాలను తయారు చేస్తుంటారు. ఇందుకోసం మూడు నెలల ముందే ఆర్డర్లు ఇచ్చి తయారు చేసుకుంటారు.
 
భాగ్యనగరంలో అధిక సంఖ్యలో విగ్రహాలు తయారవుతుంటాయి. ఆ ప్రదేశంలో నివశించే ప్రజలు విగ్రహాల తయారీపై ఆధారపడి జీవనాన్ని గడుపుతారు. అయితే కరోనా కారణంగా ఇప్పటివరకు పది ఆర్డర్లు కూడా రాలేదని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments