Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఫ్రమ్ ఢిల్లీ, నిజామాబాద్ వ్యక్తికి పాజిటివ్...

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (23:13 IST)
ఢిల్లీ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. నిజామాబాద్ నగరంలో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. ఖిల్లాకు చెందిన షేక్ ముజిబ్ ఇటీవలే ఢిల్లీ వెళ్లి రావటంతో అతనికి కరోనా పాజిటివ్ వచ్చిoది. 
 
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు షేక్ ముజిబ్. అతని కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా అతని కుమారునికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. 
 
మిగతా ఆరుగురు కుటుంబ సభ్యులకు నెగిటివ్ వచ్చిందని తెలిపారు. మరికొందరి రిపోర్ట్స్ రావాల్సి ఉందని కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments