Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీపై కరోనా ప్రభావం లేదు: సందీప్​ మక్తాలా

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (06:29 IST)
కరోనా ప్రభావంతో ఐటీ రంగం పురోగతిపై అనుమానాలవసరం లేదని తెలంగాణ ఐటీ అసోసియేషన్ గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల్​ అన్నారు. 

కరోనా విజృంభించినా.. ఐటీ రంగం కుదేలవటానికి ఆస్కారమే లేదని ధీమా వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తి, ప్రభావం రీత్యా తమ పనితీరులో మార్పులు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎక్కువగా వర్క్​షాప్స్, అబ్రాడ్ విజిట్స్ చేసే తమ ఉద్యోగులు అవి తగ్గించుకున్నారని తెలిపారు.

ఖమ్మం జిల్లాలో కలకలం...
ఓ మహిళా కండక్టర్‌కు ఆ వైరస్‌ లక్షణాలున్నా యంటూ గురువారం సోషల్‌మీడియా సహా పలు చానళ్లలో వచ్చిన వార్తలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా జనం ఉలిక్కిపడ్డారు.

అయితే ఆమెకు కేవలం జలుబు, దగ్గు మాత్రమే ఉన్నాయని, కరోనా లక్షణాలేమీ కనిపించలేదని ఆమెను పరీక్షించిన వైద్యులు స్పష్టం చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు సత్తుపల్లి  నుంచి ఏపీలోని ఏలూరు వెళుతోంది. ఆ బస్సు చింతలపూడి చేరుకున్న క్రమంలో అందులో విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టర్‌కు వాంతులు కావడంతో డ్రైవర్‌, అక్కడి కంట్రోలర్‌ స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments