Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీపై కరోనా ప్రభావం లేదు: సందీప్​ మక్తాలా

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (06:29 IST)
కరోనా ప్రభావంతో ఐటీ రంగం పురోగతిపై అనుమానాలవసరం లేదని తెలంగాణ ఐటీ అసోసియేషన్ గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల్​ అన్నారు. 

కరోనా విజృంభించినా.. ఐటీ రంగం కుదేలవటానికి ఆస్కారమే లేదని ధీమా వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తి, ప్రభావం రీత్యా తమ పనితీరులో మార్పులు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎక్కువగా వర్క్​షాప్స్, అబ్రాడ్ విజిట్స్ చేసే తమ ఉద్యోగులు అవి తగ్గించుకున్నారని తెలిపారు.

ఖమ్మం జిల్లాలో కలకలం...
ఓ మహిళా కండక్టర్‌కు ఆ వైరస్‌ లక్షణాలున్నా యంటూ గురువారం సోషల్‌మీడియా సహా పలు చానళ్లలో వచ్చిన వార్తలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా జనం ఉలిక్కిపడ్డారు.

అయితే ఆమెకు కేవలం జలుబు, దగ్గు మాత్రమే ఉన్నాయని, కరోనా లక్షణాలేమీ కనిపించలేదని ఆమెను పరీక్షించిన వైద్యులు స్పష్టం చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు సత్తుపల్లి  నుంచి ఏపీలోని ఏలూరు వెళుతోంది. ఆ బస్సు చింతలపూడి చేరుకున్న క్రమంలో అందులో విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టర్‌కు వాంతులు కావడంతో డ్రైవర్‌, అక్కడి కంట్రోలర్‌ స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments