Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్మశానంతో పోల్చి ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తారు..?

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (06:27 IST)
పేదలకు ఇళ్ల స్థలాల పేరిట ప్రభుత్వం మభ్య పెడుతోందని టీడీపీ నేత బొండా ఉమా మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ బ్రాండ్స్ మద్యంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పేరిట మభ్య పెడుతోందని బొండా ఉమ ఆరోపించారు. ప్రతి జిల్లాలో నిర్మాణం పూర్తైన ఇళ్లు ఉన్నాయన్న ఆయన... గతంలో చంద్రబాబు 2 పడకల ఇళ్లు కట్టించారన్నారు.

టీడీపీ హయాంలో 5 లక్షల మందికి రెండు సెంట్ల చొప్పున స్థలాలు ఇచ్చామని గుర్తుచేశారు. అమరావతిని శ్మశానంతో పోల్చారు.

మరి అక్కడ పేదలకు ఎందుకు స్థలాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments