Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్మశానంతో పోల్చి ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తారు..?

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (06:27 IST)
పేదలకు ఇళ్ల స్థలాల పేరిట ప్రభుత్వం మభ్య పెడుతోందని టీడీపీ నేత బొండా ఉమా మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ బ్రాండ్స్ మద్యంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పేరిట మభ్య పెడుతోందని బొండా ఉమ ఆరోపించారు. ప్రతి జిల్లాలో నిర్మాణం పూర్తైన ఇళ్లు ఉన్నాయన్న ఆయన... గతంలో చంద్రబాబు 2 పడకల ఇళ్లు కట్టించారన్నారు.

టీడీపీ హయాంలో 5 లక్షల మందికి రెండు సెంట్ల చొప్పున స్థలాలు ఇచ్చామని గుర్తుచేశారు. అమరావతిని శ్మశానంతో పోల్చారు.

మరి అక్కడ పేదలకు ఎందుకు స్థలాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments