Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య

Webdunia
బుధవారం, 29 మార్చి 2023 (08:52 IST)
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండగా, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ వంటి కొన్ని జిల్లాల్లో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మొత్తం కేసుల విషయంలో రాష్ట్రం 12వ స్థానంలో ఉంది. కొన్ని జిల్లాల్లో వైరస్‌ వేగంగా విస్తరిస్తున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు.
 
గత రెండు వారాలుగా, పైన పేర్కొన్న మూడు జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో COVID-19 కేసులు నమోదవుతున్నాయి. కరోనా పాజిటివిటీ రేటు 0.5శాతం నుండి 2శాతానికి పెరిగింది. ప్రస్తుతం, ఈ జిల్లాల్లోని ప్రతి వంద మందిలో నలుగురికి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments