తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య

Webdunia
బుధవారం, 29 మార్చి 2023 (08:52 IST)
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండగా, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ వంటి కొన్ని జిల్లాల్లో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మొత్తం కేసుల విషయంలో రాష్ట్రం 12వ స్థానంలో ఉంది. కొన్ని జిల్లాల్లో వైరస్‌ వేగంగా విస్తరిస్తున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు.
 
గత రెండు వారాలుగా, పైన పేర్కొన్న మూడు జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో COVID-19 కేసులు నమోదవుతున్నాయి. కరోనా పాజిటివిటీ రేటు 0.5శాతం నుండి 2శాతానికి పెరిగింది. ప్రస్తుతం, ఈ జిల్లాల్లోని ప్రతి వంద మందిలో నలుగురికి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అప్పట్లో ఎకరం 9 లక్షలకు అమ్మా, ఇప్పుడక్కడ ఎకరం 100 కోట్లు, ఏం చేస్తాం?: నటుడు శివాజీ

Chiranjeevi: పెద్ది చిత్రం రైరై రారా పాట లో చరణ్ కష్టానికి ఫలితం దక్కింది : మెగాస్టార్ చిరంజీవి

Laya: మా అమ్మాయి ఓటీటీలో సినిమా అనగానే ఎంతో బాధపడింది : లయ

Pooja : దోశ డైరీస్ పై మంచి కథలన్నీ నిర్మించాలని ఉంది.: పూజా శరత్ కుమార్

Manoj: డేవిడ్ రెడ్డి షూటింగ్‌తో మనోజ్ బిజీ - సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న మౌనిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments