Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిజర్వేషన్ల రద్దుకు కుట్ర: టీపీసీసీ

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (11:11 IST)
దేశంలో రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అణగదొక్కేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లపై టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్​ ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన మహాధర్నాలో హస్తం నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

భాజపా న్యాయవాదుల బలహీనమైన వాదనల కారణంగానే సుప్రీంకోర్టులో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై తీర్పు వ్యతిరేకంగా వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ అన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లపై టీపీసీసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద జరిగిన మహాధర్నాలో హస్తం నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments