Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆర్ఎస్‌ది గ్రాఫిక్స్ పాలన.. కేసీఆర్.. ప్రధాని మోదీ అన్నదమ్ములే!

Webdunia
మంగళవారం, 3 మే 2022 (14:27 IST)
టీఆర్ఎస్‌ది గ్రాఫిక్స్ పాలన అని మండిపడ్డారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రైతులను ముంచడంలో కేసీఆర్.. ప్రధాని మోదీ అన్నదమ్ములే అన్నారు జగ్గారెడ్డి. శివాజీ సినిమా.. రజినీకాంత్ స్టైల్‌లో ఉంది కేసీఆర్ పాలన అని జగ్గారెడ్డి సెటైర్లు వేశారు. 
 
గతంలో తాము ఉచిత విద్యుత్ ఇచ్చి రూపాయి ప్రచారం చేసుకున్నాం. కానీ కేసీఆర్ ఇచ్చే విద్యుత్‌కి అయ్యేంత ఖర్చు పబ్లిసిటీకి పెడుతున్నారని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. లక్ష రూపాయలు మాఫీ తాము చేశాం. కేసీఆర్ చేయకపోయినా చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. చేసేది పది పైసల పని.. చేసేది వంద రూపాయల ప్రచారం.. అంటూ కేసీఆర్ మండిపడ్డారు. 
 
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసమే కాంగ్రెస్ నేత రాహుల్ తెలంగాణ వస్తున్నారు. ఉస్మానియా యూనివర్శిటీ పర్యటనపై కార్యాచరణ ఉంటుంది. వరుసగా మూడు రోజుల కార్యాచరణ ఉంటుందన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments