Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే.. కాంగ్రెస్ నేత‌లు కంటి ప‌రీక్షలు చేయించుకోవాలి : హ‌రీష్ రావు

Webdunia
శనివారం, 13 అక్టోబరు 2018 (21:18 IST)
సిద్ధిపేట రాజస్థాన్ మార్వాడి సమాజ్ వారి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతుగా జరిగిన ఆశీర్వాద సభలో మంత్రి హ‌రీష్ రావు పాల్గొన్నారు. ఈ స‌భ‌లో హ‌రీష్ రావు మాట్లాడుతూ... భార‌తంలో పాండవుల ప‌క్షాన.. ఇప్పుడు టీఆర్ఎస్ వైపు యాద‌వులు ఉన్నారు.
 
యాద‌వుల అభివృద్దికి కృషి చేస్తోన్న కేసీఆర్‌ను క‌ర్నాట‌క మంత్రి రేవ‌న్న ప్ర‌శంసించారు. యాద‌వుల‌కు 6 వేల కోట్ల‌తో గొర్రె పిల్ల‌ల‌ను పంపిణీ చేసాం. ప‌ద‌వుల్లోను యాద‌వుల‌కు ప్రాధాన్య‌త క‌ల్పించాం. ప‌ట్ట‌ణ యాద‌వుల‌కు గొర్రె పిల్ల‌ల‌ను ఇచ్చేందుకు కృషి చేస్తాను అని చెప్పారు. 
 
గొల్ల కురుమ‌ల గురించి ఆలోచించిన తొలి వ్య‌క్తి కేసీఆర్. కాంగ్రెస్ నేత‌ల‌కు అభివృద్ధి క‌నిపించ‌డం లేదు. కంటి ప‌రీక్ష‌లు చేసుకోవాలి. తెలంగాణ ఉద్య‌మం పుట్టింది సిద్దిపేట‌లోనే అని గుర్తుచేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments