Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్పిన మధుయాష్కీ... ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 18 అక్టోబరు 2018 (20:45 IST)
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను చ‌దివి తెలంగాణ ప్రజానీకానికి వినిపించినందుకు కేసిఆర్‌కు ధన్యావాదాలు తెలియజేశారు, కాంగ్రెస్ పార్లమెంట్ మాజీ సభ్యుడు మధుయాష్కీ గౌడ్. కాంగ్రెస్ వాళ్లు చెప్పిన హ‌మీలు నేర‌వేరుతాయ‌ని కేసీఆర్ ఒప్పుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కేసిఆర్ మూడో పెగ్గు వేసుకోకుండా మూడో క‌న్ను తెరిచి నిజం చెప్పినందుకు ధన్యావాదాలు అన్నారు.
 
గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ల‌క్ష రూపాయ‌ల రుణమాఫీ చేస్తాన‌ని చెప్పిన కేసిఆర్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రుణమాఫీ ఏ మేరకు చేశారో రైతులంద‌రికీ తెలుసు. మరలా ఇప్పుడు 5 లక్షల రూపాయ‌ల రుణమాఫి చేస్తామ‌ని చెబితే రైతులు న‌మ్మే ప‌రిస్థితిల్లో లేరన్నారు మధుయాష్కీ. 
 
టీఆర్ఎస్ ప్ర‌క‌టించిన మ్యానిఫెస్టోలో కొత్త‌ద‌నం ఏమీ లేదన్నారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ తెలంగాణ ప్ర‌జ‌ల త‌రుపున ఏర్ప‌డిందని, క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని బొంద పెట్ట‌డానికి తెలంగాణ ప్ర‌జాఫ్రంట్ ఏర్పడిందన్నారు. రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లోనే భాగంగానే పొత్తుల చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. పొత్తుల‌కు ఎటువంటి ఇబ్బందీ లేదని టీఆర్ఎస్ పార్టీ ముందుగానే అభ్య‌ర్థులను ప్ర‌క‌టించి మూతి ప‌గలగొట్టుకుందని, మేము వ్యూహ్య‌త్మ‌కంగానే స‌మ‌యం తీసుకుంటున్నాం అన్నారు మధు యాష్కీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments