ఆర్టీసీ బస్సులోనే ఉరేసుకున్న కండక్టర్.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 13 మార్చి 2023 (11:46 IST)
ఓ కండక్టర్ ఆర్టీసీ బస్సులోనే ఉరేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన పాలమూరు జిల్లా తొర్రూరు బస్సు డిపోలో జరిగింది. ఈ మండలంలోని కంఠాయపాళెం గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి తెలంగాణ ఆర్టీసీ బస్సు కండక్టరుగా తొర్రూరు డిపోలో పని చేస్తున్నారు. ఈయన ఆదివారం ఎప్పటిలానే విధులకు హాజరయ్యారు. ఆయన హాజరుపట్టీలో సంతకం చేసి డిపో లోపలికి వెళ్లారు. అయితే, లోపలకు వెళ్లిన మహేందర్ రెడ్డి ఎంతకీ బయటకురాకపోవడంతో అనుమానించిన సెక్యూరిటీ గార్డు డిపో అంతా గాలించారు. 
 
ఈ క్రమంలో ఆయన ఓ బస్సులో ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. దీంతో డిపో అధికారులకు సమాచారం అందించారు. డిపో అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. డిపోకు వచ్చి మహేందర్ రెడ్డి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే, మహేందర్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఆత్మహత్యకు కుటుంబ సమస్యలా? ఆర్థిక కష్టాలా? పని ఒత్తిడా? పై అధికారుల వేధింపులా? అనే విషయం తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments