Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో తెరాస ఆఫీసుకు భూమిపూజ - పాల్గొననున్న కేసీఆర్ - కేటీఆర్

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (13:16 IST)
దేశ రాజధాని ఢిల్లీలో తెరాస పార్టీ ప్రధాన కార్యాలయాన్ని నిర్మించనున్నారు. ఇందుకోసం గురువారం మ‌ధ్యాహ్నం ఢిల్లీలో భూమి పూజ జరుగనుంది. ఈ విషయాన్ని మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి వెల్లడించారు. 
 
ఇందుకోసం బుధ‌వారం ఉద‌య‌మే ఢిల్లీకి వెళ్లిన మంత్రులు ప్ర‌శాంత్ రెడ్డి, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, మ‌ల్లారెడ్డి, ఎంపీ మాలోతు క‌విత‌, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో పాటు ప‌లువురు వ‌సంత్ విహార్‌లో తెరాస పార్టీ ఆఫీసుకు కేటాయించిన స్థ‌లాన్ని ప‌రిశీలించారు.
 
ఈ సంద‌ర్భంగా మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి మాట్లాడారు. పార్టీ ఆఫీసు నిర్మాణ భూమి పూజ కార్య‌క్ర‌మం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జ‌ర‌గ‌నుంద‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఏ ద‌క్షిణాది పార్టీకి ఢిల్లీలో కార్యాల‌యం లేదు. ఢిల్లీలో ఆఫీసు ఏర్పాటు చేసుకుంటున్న తొలి ద‌క్షిణాది పార్టీ మాదే అని మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments