Webdunia - Bharat's app for daily news and videos

Install App

దటీజ్ కేసీఆర్..! ఈ ఒక్క ఫోటో చాలు.. కేసీఆర్ అంటే ఏంటో చెప్పడానికి..!

Webdunia
బుధవారం, 22 జులై 2020 (18:49 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్... దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు, వాళ్ల కుటుంబాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. వాళ్లని ఎంతగా గౌరవిస్తారో తెలిసిందే. ఈరోజు జరిగిన సమావేశం మరోసారి కేసీఆర్ మంచితనాన్ని.. అమరవీరుల ఫ్యామిలీ మెంబర్స్‌ని ఎంతగా ఆదరిస్తారో తెలిసింది.
 
ఇంతకీ ఏం జరిగిందంటే... ఈ రోజు అమర జవాను కుటుంబ సభ్యులను కలిసారు. పైన ఫోటోలో చూపించిన మార్కింగ్‌లో ఉన్న రెండు కుర్చీల్లో గతంలో ఎప్పుడు కూడా ఇతరులు కూర్చోలేదు. 
 
ఆ కుర్చీల్లో సీఎం లేదా... సీఎం‌ని కలవడానికి వచ్చిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర దేశాల ప్రతినిధులు కూర్చునేవారు. అంతేతప్ప వేరేవారెవరూ కూర్చోలేదు.
 
అయితే... దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబ సభ్యులను ఆ కూర్చిలో కూర్చోబెట్టి సీఎం కేసీఆర్ మాములు కుర్చీలో కూర్చున్నారు. వారిని ఆయన కూర్చునే కుర్చీలో కూర్చోబెట్టారు. నిజంగా... దటీజ్ కేసీఆర్ అనిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments