Webdunia - Bharat's app for daily news and videos

Install App

దటీజ్ కేసీఆర్..! ఈ ఒక్క ఫోటో చాలు.. కేసీఆర్ అంటే ఏంటో చెప్పడానికి..!

Webdunia
బుధవారం, 22 జులై 2020 (18:49 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్... దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు, వాళ్ల కుటుంబాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. వాళ్లని ఎంతగా గౌరవిస్తారో తెలిసిందే. ఈరోజు జరిగిన సమావేశం మరోసారి కేసీఆర్ మంచితనాన్ని.. అమరవీరుల ఫ్యామిలీ మెంబర్స్‌ని ఎంతగా ఆదరిస్తారో తెలిసింది.
 
ఇంతకీ ఏం జరిగిందంటే... ఈ రోజు అమర జవాను కుటుంబ సభ్యులను కలిసారు. పైన ఫోటోలో చూపించిన మార్కింగ్‌లో ఉన్న రెండు కుర్చీల్లో గతంలో ఎప్పుడు కూడా ఇతరులు కూర్చోలేదు. 
 
ఆ కుర్చీల్లో సీఎం లేదా... సీఎం‌ని కలవడానికి వచ్చిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర దేశాల ప్రతినిధులు కూర్చునేవారు. అంతేతప్ప వేరేవారెవరూ కూర్చోలేదు.
 
అయితే... దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబ సభ్యులను ఆ కూర్చిలో కూర్చోబెట్టి సీఎం కేసీఆర్ మాములు కుర్చీలో కూర్చున్నారు. వారిని ఆయన కూర్చునే కుర్చీలో కూర్చోబెట్టారు. నిజంగా... దటీజ్ కేసీఆర్ అనిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments