Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైకి సీఎం కేసీఆర్: ఉద్ధవ్ థాక్రేతో భేటీ

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (20:22 IST)
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఇందుకోసం ముంబైకి ప్రయాణం కానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12.10 నిమిషాలకు సీఎం కేసీఆర్ ముంబై చేరుకోన్నారు. దేష రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. 
 
భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయాలు తీసుకునే ఛాన్సుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ పోరాటానికి తమ మద్దతు వుంటుందని ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముంబైలో సీఎం కేసీఆర్, థాక్రేతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments