Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ దవాఖానలో బాపూజీ విగ్రహావిష్కరణ

Webdunia
ఆదివారం, 2 అక్టోబరు 2022 (13:37 IST)
గాంధీ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాబ్‌లోని గాంధీ ఆస్పత్రిలో బాపూజీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత అక్కడ జరిగిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. 
 
ఈ బాపూజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ వాణీదేవితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. 
 
ఇదిలావుంటే, ధ్యాన భంగిమలో ఉండే గాంధీజీ కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం రూ.1.25 కోట్ల వ్యయంతో ఆస్పత్రి ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసింది. మొత్తం 16 అడుగుల ఎత్తు, 5 టన్నుల బరువుతో ఈ విగ్రహాన్ని రామ్ సుతార్ ఫైన్ ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments