Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేజీలకు వార్నింగ్ ఇచ్చిన ఇంటర్ బోర్డు.. ఎందుకు?

Webdunia
ఆదివారం, 2 అక్టోబరు 2022 (12:52 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు ఆ రాష్ట్ర ఇంటర్ బోర్డు గట్టి వార్నింగ్ ఇచ్చింది. అక్టోబరు మూడో తేదీన నుంచి దసరా సెలువులు ఇచ్చింది. ఈ నెల పదో తేదీన మళ్లీ కాలేజీలు తెరుచుకుంటాయి. అయితే, కొన్ని ప్రైవేటు కాలేజీలు ఈ సెలవుల్లో కూడా తరగతులను నిర్వహిస్తుంటాయి. ఇలాంటి కాలేజీలకు ఇంటర్ బోర్డు గట్టి హెచ్చరిక చేసింది. ఈ సెలవుల్లో స్పెషల్ క్లాస్‌ల పేరిట తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఏకంగా గుర్తింపునే రద్దు చేస్తామని స్పష్టం చేసింది. 
 
అలాగే, కశాలలు, యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లపైనా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ, ఎయిడెడ్, కో ఆపరేటివ్, గురుకుల కాలేజీలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments