Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేజీలకు వార్నింగ్ ఇచ్చిన ఇంటర్ బోర్డు.. ఎందుకు?

Webdunia
ఆదివారం, 2 అక్టోబరు 2022 (12:52 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు ఆ రాష్ట్ర ఇంటర్ బోర్డు గట్టి వార్నింగ్ ఇచ్చింది. అక్టోబరు మూడో తేదీన నుంచి దసరా సెలువులు ఇచ్చింది. ఈ నెల పదో తేదీన మళ్లీ కాలేజీలు తెరుచుకుంటాయి. అయితే, కొన్ని ప్రైవేటు కాలేజీలు ఈ సెలవుల్లో కూడా తరగతులను నిర్వహిస్తుంటాయి. ఇలాంటి కాలేజీలకు ఇంటర్ బోర్డు గట్టి హెచ్చరిక చేసింది. ఈ సెలవుల్లో స్పెషల్ క్లాస్‌ల పేరిట తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఏకంగా గుర్తింపునే రద్దు చేస్తామని స్పష్టం చేసింది. 
 
అలాగే, కశాలలు, యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లపైనా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ, ఎయిడెడ్, కో ఆపరేటివ్, గురుకుల కాలేజీలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

Vijay Devarakonda: మన తల్లిదండ్రుల మాట వినడం ముఖ్యం.. నా కాలేజీ రోజులు వస్తున్నాయ్

Pawan Kalyan: అన్నయ్యకు యూకే అవార్డు.. సోదరుడు కాదు తండ్రి.. నా జీవితంలో రియల్ హీరో

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతంగా ఉంది... కానీ ఆ ఒక్క నిమిషం నిరాశపరిచింది : రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments