Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేజీలకు వార్నింగ్ ఇచ్చిన ఇంటర్ బోర్డు.. ఎందుకు?

Webdunia
ఆదివారం, 2 అక్టోబరు 2022 (12:52 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు ఆ రాష్ట్ర ఇంటర్ బోర్డు గట్టి వార్నింగ్ ఇచ్చింది. అక్టోబరు మూడో తేదీన నుంచి దసరా సెలువులు ఇచ్చింది. ఈ నెల పదో తేదీన మళ్లీ కాలేజీలు తెరుచుకుంటాయి. అయితే, కొన్ని ప్రైవేటు కాలేజీలు ఈ సెలవుల్లో కూడా తరగతులను నిర్వహిస్తుంటాయి. ఇలాంటి కాలేజీలకు ఇంటర్ బోర్డు గట్టి హెచ్చరిక చేసింది. ఈ సెలవుల్లో స్పెషల్ క్లాస్‌ల పేరిట తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఏకంగా గుర్తింపునే రద్దు చేస్తామని స్పష్టం చేసింది. 
 
అలాగే, కశాలలు, యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లపైనా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ, ఎయిడెడ్, కో ఆపరేటివ్, గురుకుల కాలేజీలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments