Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులు వరిపంట సాగు చేయొద్దు : సీఎం కేసీఆర్ షాక్

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (15:38 IST)
తెలంగాణ రాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తేరుకోలేని షాకిచ్చారు. రైతులు వరిపంటను సాగు చేయడం శ్రేయస్కరం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం కిలో బాయిల్డ్ రైస్ కూడా కొనదని అందువల్ల రైతులు వరిపంటను సాగు చేయొద్దని కోరారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా అనేక రైస్ మిల్లులు మూతపడుతున్నాయని గుర్తుచేశారు. అందువల్ల రైతులు వరిపంటను సాగు చేయొద్దని కోరారు. 
 
అదేసమయంలో కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి, ఆహార ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు చేయాలని కోరారు. కేంద్రానికి దూరదృష్టి లేకపోవడం వల్ల ఆహార ధాన్యాల నిల్వలు కుప్పలుతెప్పలుగా పేరుకుని పోతున్నాయని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments