Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులు వరిపంట సాగు చేయొద్దు : సీఎం కేసీఆర్ షాక్

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (15:38 IST)
తెలంగాణ రాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తేరుకోలేని షాకిచ్చారు. రైతులు వరిపంటను సాగు చేయడం శ్రేయస్కరం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం కిలో బాయిల్డ్ రైస్ కూడా కొనదని అందువల్ల రైతులు వరిపంటను సాగు చేయొద్దని కోరారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా అనేక రైస్ మిల్లులు మూతపడుతున్నాయని గుర్తుచేశారు. అందువల్ల రైతులు వరిపంటను సాగు చేయొద్దని కోరారు. 
 
అదేసమయంలో కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి, ఆహార ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు చేయాలని కోరారు. కేంద్రానికి దూరదృష్టి లేకపోవడం వల్ల ఆహార ధాన్యాల నిల్వలు కుప్పలుతెప్పలుగా పేరుకుని పోతున్నాయని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments