Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులు వరిపంట సాగు చేయొద్దు : సీఎం కేసీఆర్ షాక్

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (15:38 IST)
తెలంగాణ రాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తేరుకోలేని షాకిచ్చారు. రైతులు వరిపంటను సాగు చేయడం శ్రేయస్కరం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం కిలో బాయిల్డ్ రైస్ కూడా కొనదని అందువల్ల రైతులు వరిపంటను సాగు చేయొద్దని కోరారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా అనేక రైస్ మిల్లులు మూతపడుతున్నాయని గుర్తుచేశారు. అందువల్ల రైతులు వరిపంటను సాగు చేయొద్దని కోరారు. 
 
అదేసమయంలో కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి, ఆహార ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు చేయాలని కోరారు. కేంద్రానికి దూరదృష్టి లేకపోవడం వల్ల ఆహార ధాన్యాల నిల్వలు కుప్పలుతెప్పలుగా పేరుకుని పోతున్నాయని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments