Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన మూడో రోజే విడాకులు.. మూడు ముళ్ల బంధం అలా తెగిపోయింది..

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (15:24 IST)
భార్యాభర్తల అనుబంధం రోజు రోజుకీ కనుమరుగవుతోంది. పెళ్లి అంటే నూరేళ్ల జీవితం. కానీ ఆధునిక యుగంలో చిన్న చిన్న కారణాలకే భార్యాభర్తలు విడాకులతో విడిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హర్యానాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పెళ్లైన మూడో రోజే గొడవపడి కోర్టు మెట్లెక్కిన జంటకు హర్యానాలోని గురుగ్రామ్ కోర్టు షాకిచ్చింది. గురుగ్రామ్ పట్టణంలో వివాహం జరిగింది. అయితే పెళ్లి అయిన రెండు రోజులు కలిసి ఉన్న వీరుమూడోరోజు విడిపోయారు. ఆ తర్వాత విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. 
 
వివాహం - విడాకులకు ఏడాది సమయం ఉండాలని నిబంధన ఉన్నప్పటికీ… హిందూ వివాహ చట్టం 13- బీ ప్రకారం సమాచారాన్ని తొలగించాలని వారు కోరగా కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో జంట మూడు ముళ్ల బంధానికి… ముడి తెగి పోయింది. ప్రస్తుతం కోర్టు ఇచ్చిన ఈ తీర్పు.. దేశ వ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments