Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్నేహితుల ప్రాణాలు గాలిలో..?

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (16:24 IST)
చేవెళ్లలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాదు శివారులో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మరణించిన ముగ్గురు యువకులు స్నేహితులే కావడం గమనార్హం. 
 
గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లి గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు.
 
వివరాల్లోకి వెళితే... ఫ్రెండ్ బర్త్ డేకు కేక్ కోసమని.. బైక్‌పై చేవెళ్లకు బయలుదేరారు. గుర్తు తెలియని వాహనం అతివేగంతో వీరు ప్రయాణిస్తున్న బైక్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్నేహితులు ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. 
 
పుట్టిన రోజే జయవర్ధన్‌తో సహా అతని స్నేహితులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అందర్నీ కలిచివేసింది. ముగ్గురు స్నేహితుల మృత్యువాతతో వారి కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments