అతివేగంగా హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (12:23 IST)
హైదరాబాద్ నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా ఓ కారు హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లింది. దీంతో కారు ముందు భాగం బాగా దెబ్బతిని నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. 
 
హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ మార్గ్‌లో ఖైరతాబాద్ నుంచి వచ్చిన ఓ వారు అతివేగం కారణంగా నియంత్రణ కోల్పోయి హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లింది. దీంతో కారు ముందు భాగం దెబ్బతినగా, అందులో ఉన్న ముగ్గురు ప్రయాణికుల్లో ఒకరికి చేయి విరిగింది. ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అలాగే, గాయపడిన వారిని సోమాజిగూడలో ఉన్న యశోద ఆస్పత్రికి తరలించారు. కారులోని ప్రయాణికులను ఖైరతాబాద్‌కు చెందిన నితిన్, స్పత్రిక్, కార్తీక్‌గా గుర్తించారు. నాలుగు రోజుల క్రితమే ఈ కారును కొనుగోలు చేశారు. వీరంతా కలిసి ఆఫ్జల్ గంజ్‌లో టిఫన్ చేయడానికి వెళుతూ ఈ ప్రమాదానికి లోనయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments