Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో తెరాస సర్పంచ్ కారును తగలబెట్టిన దుండగులు

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (12:18 IST)
తెలంగాణ రాష్ట్రంలో తెరాస సర్పంచ్ కారును కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఈసన్నపల్లిలో ఈ ఘటన జరిగింది.
 
స్థానికులు వెల్లడించిన వివరాల మేరకు తెరాస సర్పంచ్ కందూరు బాలమణికి చెందిన కారును తన ఇంటి బయట పార్క్ చేసి వుండగా, శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కారుకు నిప్పంటించారు. 
 
ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్.ఐ. అనిల్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రాజకీయ కక్షతోనే, ఉద్దేశపూర్వకంగా తన కారును ఎవరో నిప్పు అంటించారని సర్పంచ్ బాలమణి వాపోతున్నారు. 
 
కాగా, కొద్దిరోజుల క్రితం సంగారెడ్డి జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. మిర్‌‍దొడ్డి మండలం అక్బర్ పేటలో తెరాస సర్పంచ్ స్వరూపకు చెందిన కారు, ట్రాక్టర్‌కు దుండగులు నిప్పు పెట్టిన విషయం తెల్సిందే. ఇంటి ముందు నిలిపివున్న ఈ వాహనాలకు  ఇదే విధంగా నిప్పుపెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments