దమ్ముంటే మాతో పొత్తుందని చెప్పగలరా?: కేసీఆర్‌కు బీజేపీ సవాల్

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (09:46 IST)
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్‌కు దమ్ముంటే టీఆర్ఎస్-బీజేపీ మధ్య పొత్తు ఉంటుందని ప్రెస్‌మీట్‌ పెట్టి బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎప్పటికీ బీజేపీకి టీఆర్ఎస్‌తో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. ప్రజలు బీజేపీ వైపు ఆకర్షితులు అవుతున్నారని టీఆర్ఎస్ కొత్త డ్రామాకు తెరలేపిందని విమర్శించారు.

అంతేగాకుండా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని అన్నారు. రాముడి కోసం భిక్షమెత్తడానికి బీజేపీ సిద్ధంగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments