Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు అల్పాహారం : మంత్రి సత్యవతి

Webdunia
సోమవారం, 15 మే 2023 (12:42 IST)
కొత్త విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు ఉదయం వేళల్లో అల్పాహారం అందజేయనున్నట్టు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఇదే విషయంపై ఆమె భూపాలపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం అందిస్తామన్నారు. 
 
ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కొత్త సచివాలయంలో తన తొలి సంతకం అంగన్వాడీ కేంద్రాలకు సన్నబియ్యం సరఫరా ఫైలుపై చేసినట్టు ఆమె గుర్తు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం బీజేపీకి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ప్రతి సర్కార్ బడిలోనూ ఉదయం పిల్లలకు అల్పాహారం అందించేంకావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారం చేపట్టడం ఖాయమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

Chiru: మన శంకరవరప్రసాద్ గారు ముచ్చటగా మూడవ షెడ్యూల్ ని కేరళలో పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments