Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగర శివారుల్లో పేలుడు - మహిళ మృతి

Webdunia
ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (13:12 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్ నగరులో జరిగింది. ఇక్కడ ఉన్న ఓ చెత్త కుండీలో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. 
 
ఆనంద్ నగర్‌లో చెత్త సేకరించేందుకు రంగముని సుశీలమ్మ, ఆమె భర్త ఆనంద్ నగర్ పారిశ్రామికవాడలకు ఉదయం ఆటోలో వెళ్లారు. అయితే, చెత్త సేకరిస్తుండగా ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుశీలమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్త రంగముని తీవ్రగాయలపాలయ్యాయి. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments