బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా హ్యాక్

Webdunia
ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (12:46 IST)
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతాను సైబర్ హ్యాకర్లు ఖాతాను హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని జేపీ నడ్డా స్వయంగా వెల్లడించారు. హ్యాక్ చేసిన తర్వాత రష్యా, ఉక్రెయిన్ల కోసం క్రిప్టో కరెన్సీ రూపంలో విరాళాలు కోరుతూ ఓ ట్వీట్ చేశారు. 
 
"రష్యా ప్రజలతో నిలబడండి. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ విరాళాలు సేకరిస్తున్నాను. బిట్ కాయిన్, ఎథెరియం" అంటూ అగంతకులు ట్వీట్ చేశారు. దీంతో పాటు ఉక్రెయిన్ ప్రజలతో నిలబడండి. ఇపుడు క్రిప్టో కరెన్సీ విరాళాలు అంగీకరిస్తున్నాను అంటూ హిందీలో కూడా ట్వీట్ చేశారు. దీంతో పాటు పలు కామెంట్లను ఆయన వరుసగా చేశారు. దీంతో తన ఖాతా హ్యాక్ అయినట్టు గుర్తించిన జేపీ నడ్డా అధికారికంగా వెల్లడించారు. 
 
దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ వర్గాలు చర్యలు ప్రారంభించాయి. ఆ వెంటనే దానికి సంబంధించిన అన్ని ట్వీట్లను తొలగించారు. కొద్దిసేపు తర్వాత జేపీ నడ్డా ఖాతాను పునరుద్ధరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments