Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈశాన్య చైనాలో పేలిన బస్సు - ఒకరి మృతి - 42 మందికి గాయాలు

ఈశాన్య చైనాలో పేలిన బస్సు - ఒకరి మృతి - 42 మందికి గాయాలు
, ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (11:59 IST)
ఈశాన్య చైనాలో ఓ బస్సు ఉన్నట్టుండి పేలిపోయింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో 42 మంది మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదం శనివారం జరిగింది. 
 
లియానింగ్ ప్రావిన్స్‌లోని షెన్యాంగ్ నగరంలో ఈ పేలుడు జరిగింది. బస్సులో ఉన్నట్టుండి పెద్ద శబ్దంతో పేలుడు జరిగిందని, కానీ, మంటలు మాత్రం చెలరేగలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 
 
ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో 42 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. 40 మందికి మాత్రం స్వల్పంగా గాయాలైనట్టు అధికారులు పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంపీ వంగా గీత‌కు బి.ఎస్.ఎన్.ఎల్ పెన్ష‌న‌ర్ల కితాబు