Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖమ్మం: గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు.. మైనర్ యువతి అదృశ్యం

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (12:05 IST)
ఖమ్మం జిల్లాలో క్షుద్రపూజ కలకలం రేపింది. ఖమ్మం జిల్లా సరిహద్దులోని ఒక గ్రామంలో గుప్త నిదుల కోసం తవ్వకాలు జరుపగా అదే కుటుంబానికి చెందిన ఓ మైనర్ యువతి అదృశ్యమైన ఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఎర్రుపాలెం మండలంలోని రేమిడిచర్ల గ్రామానికి చెందిన నరసింహా రావు ఇంటిలో గుప్త నిదుల కోసం తవ్వకాలు జరిగాయి. 
 
గత కొంత కాలంగా ఈ త్రవ్వకాలు సాగుతున్నాయి. ఆ కుటుంబ సభ్యులు ఇంటిలో పెద్ద గొయ్యిని తవ్వారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు గత రాత్రి ఇంటికి వెళ్లే సరికి గుప్త నిదుల ఆనవాళ్లు లేకుండా చేశారు. అంతే కాకుండా ఆ ప్రాంతానికి, ఇంటి వైపు వెళ్లకుండా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అయితే నరసింహారావు మేనకోడలు రాజేశ్రీ హైదరాబాద్‌లో చదువుతుంది.
 
అయితే ఇప్పుడు ఆ బాలిక కనిపించకుండా పోయింది. తనకు చదువుకోవాలని ఉంది అని చెబుతూ ఆ బాలిక లెటర్ రాసి మూడు రోజుల క్రితం బయటకు వెళ్లి పోయింది. ఆ బాలిక ఆచూకి కనిపించడం లేదు. అసలు ఆ బాలిక ఏమైంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments