Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసదుద్దీన్‌ను క్రేన్‌కి తలకిందులుగా వేలాడదీసి గెడ్డం గొరిగిస్తా... ఆ తర్వాత: బిజెపి ఎంపి ధర్మపురి

Webdunia
శనివారం, 4 జనవరి 2020 (16:47 IST)
బిజెపి నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ... అసదుద్దీన్ ఓవైసీ, మిమ్మల్ని తలక్రిందులుగా ఒక క్రేన్‌కు వేలాడదీసి మీ గెడ్డం గొరిగిస్తానని హెచ్చరిస్తున్నా. అంతేకాదు... గొరిగిన మీ గెడ్డాన్ని ముఖ్యమంత్రికి గెడ్డానికి అంటించి ప్రమోషన్ ఇస్తాను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 
 మరోవైపు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు వివాదాస్పద కామెంట్స్ చేసారు. హిందువులకు కోపం వస్తే మీ టోపి చింపేస్తాం అనీ, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడితే పాకిస్తాన్‌లో హిందువులకు ఎదురయ్యే పరిస్థితి ఇక్కడ ముస్లింలకు ఎదురవుతుందంటూ విమర్శించారు. 
 
రాహుల్ గాంధీ, కేసిఆర్ లాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా ఏమీ చేయలేరనీ, మోదీ, అమిత్ షా ఉన్నంతవరకు హిందువులకు ఏమీ కాదని అన్నారు. ముస్లిం యువకులు మన ఆడపిల్లల జోలికి వస్తే తామున్నామనే భరోసా యువత కల్పించాలన్నారు. రైల్వే పనులు ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments