Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుజూరాబాద్‌‌లో ఈటల ర్యాలీ.. టీఆర్ఎస్ నేతలు కూడా బిజీ బిజీ

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (13:27 IST)
టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి జంప్ అయిన ఈటెల రాజేందర్ ప్రస్తుతం తన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాజీనామా తర్వాత హుజూరాబాద్‌తో సత్తా చాటుకునేందుకు గురువారం పర్యటించనున్నారు.

హుజురాబాద్‌ పట్టణంలోని పరకాల క్రాస్‌ రోడ్డు వద్ద ఈటల రాజేందర్‌కు భారీ ఘనస్వాగతం పలకనున్నారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. 
 
అలాగే ఈ పర్యటన సందర్భంగా జమ్మికుంట మండలంలోని నాగారం గ్రామంలో భక్తాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

మరోవైపు హుజూరాబాద్‌లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్‌లు బిజీగా మారిపోయారు. ఇప్పటికే కొన్ని రోజుల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments