Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలు తీసిన ఐపీఎల్ బెట్టింగ్...

Webdunia
బుధవారం, 15 మే 2019 (14:26 IST)
ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారం హైదరాబాద్‌లో ఓ యువకుడి ప్రాణాలు తీసింది. యువతకు క్రికెట్ మీద ఉన్న క్రేజ్, ఇంట్రెస్ట్‌ను కొందరు బెట్టింగ్ రాయుళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. బెట్టింగ్ సరదాతో పాటు డబ్బులు కూడా వస్తాయని ఆశపడ్డ కొందరు కాలేజ్ కుర్రాళ్లు ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. 
 
హైదరాబాద్ తుర్కయాంజల్‌కు చెందిన అఖిల్ క్రికెట్ బెట్టింగ్‌లో రూ. 15,000 పొగుట్టుకున్నాడు. స్నేహితుల దగ్గర 10 వేలు అప్పుచేసి అఖిల్ చెల్లించాడు. మిగిలిన 5,000 చెల్లించాలని బెట్టింగ్ రాయుళ్లు ఒత్తిడి చేసి అఖిల్ ఫోన్ లాక్కున్నారు. ఈ విషయం తెలిసిన ఇంట్లో తండ్రి మందలించడంతో మనస్థాపం చెందిన అఖిల్, ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. క్రికెట్ బెట్టింగ్‌లు అధికమవడంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వేటాడుతున్నా పలువురు బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

తర్వాతి కథనం
Show comments