Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలు తీసిన ఐపీఎల్ బెట్టింగ్...

Webdunia
బుధవారం, 15 మే 2019 (14:26 IST)
ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారం హైదరాబాద్‌లో ఓ యువకుడి ప్రాణాలు తీసింది. యువతకు క్రికెట్ మీద ఉన్న క్రేజ్, ఇంట్రెస్ట్‌ను కొందరు బెట్టింగ్ రాయుళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. బెట్టింగ్ సరదాతో పాటు డబ్బులు కూడా వస్తాయని ఆశపడ్డ కొందరు కాలేజ్ కుర్రాళ్లు ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. 
 
హైదరాబాద్ తుర్కయాంజల్‌కు చెందిన అఖిల్ క్రికెట్ బెట్టింగ్‌లో రూ. 15,000 పొగుట్టుకున్నాడు. స్నేహితుల దగ్గర 10 వేలు అప్పుచేసి అఖిల్ చెల్లించాడు. మిగిలిన 5,000 చెల్లించాలని బెట్టింగ్ రాయుళ్లు ఒత్తిడి చేసి అఖిల్ ఫోన్ లాక్కున్నారు. ఈ విషయం తెలిసిన ఇంట్లో తండ్రి మందలించడంతో మనస్థాపం చెందిన అఖిల్, ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. క్రికెట్ బెట్టింగ్‌లు అధికమవడంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వేటాడుతున్నా పలువురు బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments