Webdunia - Bharat's app for daily news and videos

Install App

19న తెలంగాణా రాష్ట్రంలోని బీసీ గురుకులాలకు ప్రవేశ పరీక్ష

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (08:19 IST)
తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 19వ తేదీన ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. 6, 7, 8 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. 
 
ఈ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ప్రవేశ పరీక్ష కోసం తమ హాల్ టిక్కెట్లను http://mjptbcwreis.telangana.gov.in డౌన్ లోడు చేసుకోవాలని అధికారులు సూచించారు. 
 
రాష్ట్రంలోని మొత్తం బీసీ గురుకులాల్లో మొత్తం 2752 సీట్లు ఖాళీగా ఉండగా, ఈ సీట్ల కోసం 87,312 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏదేనీ సందేహలు ఉన్నపక్షంలో 040-23322377 లేదా 23328266 అనే ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments