Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిబుల్ ఐటీలో మళ్ళీ ఆందోళనకు దిగిన విద్యార్థులు

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (11:18 IST)
తమ డిమాండ్లు, సమస్యల పరిష్కారంలో ట్రిబుల్ ఐటీ విద్యార్థులు ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. తాజాగా మరోమారు ఆందోళనకు దిగారు. డిమాండ్ల సాధన కోసం మరోమారు పోరుబాట పట్టారు. విద్యార్థుల ఆందోళనతో దిగివచ్చిన అధికారులు అప్పటికపుడు మెస్‌‍ టెండర్లకు కొత్త నోటిఫికేషన్ జారీచేశారు. 
 
అంతేకాకుండా ఆ వివరాలను ఆర్జీకేయూటీ వెబ్‌సైట్‌లో కూడా పెట్టారు. మెస్ టెండర్ల కోసం నోటిఫికేషన్ జారీచేస్తే సరిపోదని, అలాగే, తమ డిమాండ్ల సాధనపై కూడా వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి నోటిఫికేషన్స్‌ను గతంలో చాలా ఇచ్చారు.. చాలా చూశామ్ అంటూ ఆందోళనను కొనసాగిస్తున్నారు. 
 
ఈ నెల 24వ తేదీలోపు మెస్ టెండర్లను పూర్తి చేస్తామని మాటిచ్చి ఇపుడు మాట తప్పారంటూ వారు మండిపడుతున్నారు. ఈ సారి మాత్రం కొత్త టెండర్లు ఖరారయ్యేవరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వారు తేల్చిచెప్పారు. దీంతో బాసర ట్రిపుల్ ఐటీలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కె.సి.ఆర్. (కేశవ చంద్ర రమావత్) కు పార్ట్ 2 కూడా వుంది : రాకింగ్ రాకేష్

అల్లు అర్జున్ బెయిల్ రద్దుకు పోలీసుల అప్పీల్?

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అంటున్న డకాయిట్ టీమ్

వైలెంట్ - సైలెంట్ ప్రేమకథ - ఫ్లాప్ వచ్చిన ప్రతిసారీ మారాలనుకుంటా : అల్లరి నరేష్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments