Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిబుల్ ఐటీలో మళ్ళీ ఆందోళనకు దిగిన విద్యార్థులు

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (11:18 IST)
తమ డిమాండ్లు, సమస్యల పరిష్కారంలో ట్రిబుల్ ఐటీ విద్యార్థులు ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. తాజాగా మరోమారు ఆందోళనకు దిగారు. డిమాండ్ల సాధన కోసం మరోమారు పోరుబాట పట్టారు. విద్యార్థుల ఆందోళనతో దిగివచ్చిన అధికారులు అప్పటికపుడు మెస్‌‍ టెండర్లకు కొత్త నోటిఫికేషన్ జారీచేశారు. 
 
అంతేకాకుండా ఆ వివరాలను ఆర్జీకేయూటీ వెబ్‌సైట్‌లో కూడా పెట్టారు. మెస్ టెండర్ల కోసం నోటిఫికేషన్ జారీచేస్తే సరిపోదని, అలాగే, తమ డిమాండ్ల సాధనపై కూడా వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి నోటిఫికేషన్స్‌ను గతంలో చాలా ఇచ్చారు.. చాలా చూశామ్ అంటూ ఆందోళనను కొనసాగిస్తున్నారు. 
 
ఈ నెల 24వ తేదీలోపు మెస్ టెండర్లను పూర్తి చేస్తామని మాటిచ్చి ఇపుడు మాట తప్పారంటూ వారు మండిపడుతున్నారు. ఈ సారి మాత్రం కొత్త టెండర్లు ఖరారయ్యేవరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వారు తేల్చిచెప్పారు. దీంతో బాసర ట్రిపుల్ ఐటీలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments