Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంక్ ఫ్రాడ్ కేసు.. టీఆర్ఎస్ ఎంపీ నామాకు ఈడీ సమన్లు..

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (16:50 IST)
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు చుట్టు ఉచ్చు బిగిసుకుంటోంది. తాజాగా ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈనెల 25న విచారణకు హాజరు కావాలని నామాకు ఈడీ సమన్లు పంపింది. 
 
బ్యాంకు రుణాలను మళ్ళీంచిన కేసులో నామా నాగేశ్వరరావుకు సమన్లు జారీ చేసింది ఈడీ. మదుకాన్ కేసులో నిందితులందరికీ సమన్లు ఇచ్చిన ఈడీ.. మదుకాన్ గ్రూప్ డైరెక్టర్ల ఇళ్లల్లో ఇటీవల రెండు రోజుల పాటు సోదాలు జరిపింది. సోదాల్లో భారీగా దస్త్రాలు, లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకుంది ఈడీ. ప్రస్తుతం దస్త్రాలు, ఖాతాలు, హార్డ్ డిస్కులను ఈడీ బృందాలు విశ్లేషిస్తున్నాయి.
 
కాగా జూన్ 11న ఎంపీ నామా నాగేశ్వర రావు ఇంట్లో మొదటగా ఈడీ సోదాలు చేసిన సంగతి తెలిసిందే. రూ.1064 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ముమ్మర సోదాలు చేశారు ఈడీ అధికారులు. అంతేకాదు.. నామాకు చెందిన ఖమ్మం, హైదరాబాద్‌లలో ఉన్న ఆఫీసుల్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments