Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన బండి సంజయ్

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (15:27 IST)
తెలంగాణ పోలీసులు తనపై మోపిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మంగళవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ నెల 2వ తేదీన కరీనంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన జాగరణ దీక్షను చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోకు వ్యతిరేకంగా ఆయన ఈ దీక్షకు దిగారు. 
 
అయితే, బండి సంజయ్ కోవిడ్ ఆంక్షలు ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా సెషన్స్ కోర్టులో హాజరుపరుచగా, ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా జైలులో ఉన్న బండి సంజయ్‌ను హుజురాబాద్ శాసన సభ్యుడు, బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments