Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన బండి సంజయ్

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (15:27 IST)
తెలంగాణ పోలీసులు తనపై మోపిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మంగళవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ నెల 2వ తేదీన కరీనంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన జాగరణ దీక్షను చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోకు వ్యతిరేకంగా ఆయన ఈ దీక్షకు దిగారు. 
 
అయితే, బండి సంజయ్ కోవిడ్ ఆంక్షలు ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా సెషన్స్ కోర్టులో హాజరుపరుచగా, ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా జైలులో ఉన్న బండి సంజయ్‌ను హుజురాబాద్ శాసన సభ్యుడు, బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments